Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో హరిత యజ్ఞం

Follow Udayam Digital on Google
అమరావతిలో హరిత యజ్ఞం - Udayam Digital
అమరావతి ప్రాంతంలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ మూడు లక్షల విత్తన బంతులను డ్రోన్ల ద్వారా వెదజల్లింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో మంగళగిరి, తాడేపల్లి పరిసర కొండల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. సుమారు 500 హెక్టార్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి వృక్ష సంరక్షణపై అవగాహన కల్పించారు. కొండలను దట్టమైన అటవీ ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...