వార్తలకు తిరిగి వెళ్లండి

కడప గుంతబజారుకు చెందిన 14 ఏళ్ల ఆయేషా పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. చికిత్స కోసం కుటుంబం ఉన్న కొద్దిపాటి ఆస్తులను ఖర్చు చేసింది.
ప్రస్తుతం ఆయేషాకు రూ.6 వేల పింఛను అందుతోంది. వైద్య ఖర్చులకు అది సరిపోవడం లేదంటూ అన్న హరీష్ ఆమెను చేతులపై మోసుకుని కలెక్టరేట్కు వచ్చి, అధిక పింఛను మంజూరు చేయాలని కోరాడు.
Comments
Loading comments...

