వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట బోనాల్లో హరీశ్ రావు
సిద్దిపేటలో జరిగిన ఆషాఢ బోనాల జాతరలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు సమాచారం.
Comments
Loading comments...