వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. జిల్లా కన్వీనర్ బచ్చు రాము, అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కూడలిలో జెండాలు అందజేసి, ఆటోస్టాండ్లో ఆటోలకు త్రివర్ణ పతాకాలు కట్టించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

