Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి: ఆది శ్రీనివాస్

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 07, 2026 2:51 PM హైదరాబాద్తెలంగాణ
చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

Comments

G
Loading comments...