వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న నటి పూనమ్ కౌర్ చేనేత కార్మికులకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
