Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గిగ్‌ వర్కర్లకు ‘ప్రగతి’ కేంద్రాలు

Follow Udayam on Google
Ram Sep 09, 2026 7:00 PM జాతీయంGeneral
హైదరాబాద్‌లో గిగ్‌ వర్కర్లకు ‘ప్రగతి’ కేంద్రాలు - Udayam
గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జెప్టో కీలక ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్‌లో 5 ‘ప్రగతి’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విశ్రాంతి గదులు, తాగునీరు, వాష్‌రూమ్‌లు, ఫస్ట్‌ ఎయిడ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌, వైఫై వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య శిబిరాలతో పాటు ఈ-శ్రమ్‌ నమోదుపై అవగాహన కల్పించనున్నారు.

Comments

G
Loading comments...