వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై AISF పోరుబాట చేపట్టనుంది. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లను సందర్శించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం తెలిపారు.
మెస్ బిల్లులు పెంచాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

