వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత స్కూటీలు, లాప్టాప్లు ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్లో స్కూటీ, లాప్టాప్లతో వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికల్లో రంగుల కలలు చూపి, గద్దెనెక్కాక హామీలను విస్మరించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

