వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్రాను నిజాంబాద్ ఆర్ అండ్ బి అతిధి గృహంలో మాజీ ప్రభుత్వ న్యాయవాది ఎండల ప్రదీప్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశ నారాయణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్చమిచ్చే అభినందనలు తెలిపారు. జిల్లాల పలు అభివృద్ధి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
Comments
Loading comments...

