వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలం అప్పరాజుపల్లి ఉప ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం ధారావత్ విజయ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. ఆమె భర్త ఆమనగల్ సర్పంచ్గా సేవలందిస్తున్నారు.
Comments
Loading comments...

