వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో వందే భారత్ రైలుకు స్టాపింగ్ కోసం రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు యాదవ్
కి వినతిపత్రం ఇచ్చిన మయూరి శ్యామ్ యాదవ్.
రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, గూడూరులో వందే భారత్ రైలుకు స్టాపింగ్ కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు మయూరి శ్యామ్ యాదవ్ తెలిపారు.
Comments
Loading comments...

