Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి ఏఐఎస్ఎఫ్ నూతన మండల కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 5:25 PM అనంతపురంGeneral
గుత్తి ఏఐఎస్ఎఫ్ నూతన మండల కమిటీ ఎన్నిక - Udayam
అనంతపురం జిల్లా గుత్తిలో శుక్రవారం ఏఐఎస్ఎఫ్ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. మండల అధ్యక్షులుగా షరీఫ్, ఉపాధ్యక్షులుగా భరత్, విశ్వనాథ్, కిరణ్, మండల ప్రధాన కార్యదర్శిగా రఫీ, సహాయ కార్యదర్శిలకు నరేష్ నాయక్ ,ప్రశాంత్, కోశాధికారిగా రంజిత్ యాదవ్ ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...