వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం బుధవారంసీతానగరం మండలం జోగింపేటలోని BR అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన విద్యా వాతావరణం, నాణ్యమైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

