వార్తలకు తిరిగి వెళ్లండి

గురుపూర్ణిమ సందర్భంగా మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సమాధి మందిరం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షలాది మంది భక్తుల సమక్షంలో మూడు రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఆలయ ప్రాంగణాన్ని పూలు, విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
