వార్తలకు తిరిగి వెళ్లండి

సంగం డెయిరీ పాల సేకరణ ధరలను పెంచుతున్నట్లు ఎండీ గోపాలకృష్ణన్ ప్రకటించారు. పెరిగిన ధరలు ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తాయి. గుంటూరు జిల్లాలో 10 శాతం వెన్న పాలు లీటరుకు రూ.2 పెరిగాయి.
దీంతో పాల ధర రూ.86 నుంచి రూ.88కి చేరింది. ఆవు పాల ధర కూడా లీటరుకు రూ.1.88 పెరిగి రూ.40.62 నుంచి రూ.42.50కి చేరింది.
Comments
Loading comments...

