Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బాలిక కిడ్నాప్

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:00 PM గుంటూరుGeneral
గుంటూరు బాలిక కిడ్నాప్ - Udayam
గుంటూరులో పదోతరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన నిందితుడు షేక్‌ జాన్‌సైదాను హరియాణాలోని కర్నాల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. బాలిక ఆచూకీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీజీపీ ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి ఈ దర్యాప్తును వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...