Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పెరిగిన బీపీ, మధుమేహం బాధితుల సంఖ్య

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:37 AM బాపట్లGeneral
జిల్లాలో పెరిగిన  బీపీ, మధుమేహం బాధితుల సంఖ్య  - Udayam
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీపీ, మధుమేహం బాధితులు భారీగా ఉన్నట్లు ఎన్‌సీడీ 4.0 సర్వేలో తేలింది. 7.37 లక్షల మందికి బీపీ, 6.42 లక్షల మందికి డయాబెటిస్‌ ఉన్నట్లు గుర్తించారు. విస్తృత పరీక్షలతో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...