వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరులో డ్రగ్స్పై టాస్క్ ఫోర్స్ దాడులు.

గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో నిషేధిత టాపెంటాడోల్ మత్తు టాబ్లెట్లు విక్రయిస్తూ, ఇంజెక్షన్ రూపంలో వినియోగిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 150 టాబ్లెట్లు, 5 సెల్ఫోన్లు, సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టాబ్లెట్ను రూ.300కు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు.
Comments
Loading comments...