వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య వేడుకల్లో గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆకాశంలోకి పావురాలను ఎగరవేశారు.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశ శాంతి, సమగ్రత పరిరక్షణలో యువత ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

