వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు సీపీఐ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని నగర కార్యదర్శి అరుణ్ కుమార్ నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఆ నాటి స్వాతంత్ర్య సమరయోధులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

