వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు కిడ్నాప్ కేసులో గుంటూరు YCP మాజీ MLA ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్లకు మచిలీపట్నం SC, ST కోర్టు కస్టడీ విధించింది. పోలీసుల పిటిషన్ను పరిశీలించిన కోర్టు, ఈ నెల 16, 17, 18 తేదీల్లో విచారణకు అనుమతించింది.
అయితే ఈ విచారణ తప్పనిసరిగా న్యాయవాది సమక్షంలోనే జరగాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

