వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారోగ్య పరిరక్షణ, వ్యాధుల వ్యాప్తిపై ముందస్తు నిఘాకు మెట్రోపాలిటన్ సర్వేలైన్స్ యూనిట్లు కీలకమని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.
గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న ఎంఎస్యూను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్రం 20 యూనిట్లను మంజూరు చేయగా, రాష్ట్రంలో గుంటూరుకు చోటు దక్కింది.
Comments
Loading comments...

