Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 10:43 AM గుంటూరుGeneral
గుంటూరు జిల్లా రైతుల్లో ఆందోళన - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, ఉమ్మడి గుంటూరు కృష్ణా డెల్టా పరిధిలోని 4 లక్షల ఎకరాల వరి పంట ఎండుముఖం పడుతోంది. జలాశయాలు, కాలువల్లో నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు బోర్ల ద్వారా నీటిని తోడుతుండటంతో భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి.

Comments

G
Loading comments...