Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల రోడ్డుతో వాహనదారుల పాట్లు

Follow Udayam on Google
B RAJESH Sep 07, 2026 8:53 PM విజయనగరంGeneral
గుంతల రోడ్డుతో వాహనదారుల పాట్లు - Udayam
రాజాం మండలంలోని గడ్డిముడిదాం, అమరాం, దోసరి గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలతో ఆధ్వనంగా తయారైంది . వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో అవి కనిపించక వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...