Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లులో మహిళ మెడలో 2.5 తులాల బంగారు గొలుసు చోరీ

Follow Udayam on Google
Mohammad Sep 06, 2026 11:00 PM అనంతపురంGeneral
గుంతకల్లులో మహిళ మెడలో 2.5 తులాల బంగారు గొలుసు చోరీ - Udayam
గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ఆదివారం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గంగమ్మ అనే మహిళ దైవదర్శనానికి వచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...