Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలో CRPF శిబిరంలో కాల్పులు.. ముగ్గురు జవాన్ల మృతి

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 3:30 PM ఆల్ ఇండియా జాతీయ
అసోంలో CRPF శిబిరంలో కాల్పులు.. ముగ్గురు జవాన్ల మృతి - Udayam Digital
అసోంలోని నాగావ్ జిల్లా CRPF శిబిరంలో కాల్పుల ఘటన జరిగింది. ఓ ASI తన సహచరులపై కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో జవాను గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 34వ బెటాలియన్ శిబిరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులను విష్ణు ప్రసాద్ బాఘేల్, రామనవాల్ సింగ్ యాదవ్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు, CRPF అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...