వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండంచర్ల నిర్వాసితులకు సెప్టెంబర్ 19న నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ విజయసునీత తెలిపారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్యార్డు ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
గుండంచర్ల నిర్వాసితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

