వార్తలకు తిరిగి వెళ్లండి

పోడూరు మండలం గుమ్ములూరు-పాలకొల్లు ప్రధాన రహదారిలో పెట్రోల్ బంక్ సమీపంలో భారీ గుంత ఏర్పడింది. చిన్నపాటి వర్షానికే నీరు చేరి చెరువులా మారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రివేళ రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

