వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్లోని 289 ప్రభుత్వ ఐటీఐల్లో 10 వేలకు పైగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి.
గాంధీనగర్ ఐటీఐలో మంత్రి కున్వర్జీ బవాలియా మొక్క నాటారు. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కొనేందుకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
