వార్తలకు తిరిగి వెళ్లండి

APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 163 పోస్టులను భర్తీ చేయనున్నందున మన్యం జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సూచించారు.
అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను పరిశీలించి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు.
Comments
Loading comments...

