Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 ఏళ్ల పట్టుదలతో గ్రూప్-1 విజయం

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 06, 2026 3:15 PM సిద్దిపేటతెలంగాణ
12 ఏళ్ల పట్టుదలతో గ్రూప్-1 విజయం - Udayam Digital
12 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత సిద్దిపేటకు చెందిన వడ్లమాని అరుణ్‌చంద్ర గ్రూప్-1లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్)గా ఎంపికయ్యారు. పలు వైఫల్యాలను అధిగమించి ఈ విజయాన్ని అందుకున్నారు. సివిల్స్, గ్రూప్-1 పరీక్షల్లో ఎన్నోసార్లు ప్రయత్నించిన అరుణ్‌చంద్ర.. క్రమశిక్షణ, పట్టుదలే విజయానికి మార్గమని యువతకు సూచించారు.

Comments

G
Loading comments...