Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 8:37 AM హైదరాబాద్General
తెలంగాణలో పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు - Udayam
తెలంగాణలో భూగర్భ జలాలు సగటున 2.09 మీటర్లు పడిపోయాయి. 2025 ఆగస్టుతో పోలిస్తే ఈ పతనం నమోదైంది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు 574 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 474 మి.మీ. మాత్రమే కురిసింది. 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మేడ్చల్‌లో అత్యధికంగా 12.12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.

Comments

G
Loading comments...