వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్ప్రదేశ్లోని ఛంబా జిల్లాలో ఆకస్మిక వరదతో వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పెళ్లి ఊరేగింపు నిలిచిపోయింది. ఈ సమయంలో ఓ స్థానిక యువకుడు వరుడిని వీపుపై ఎత్తుకుని ప్రమాదకర ప్రవాహాన్ని జాగ్రత్తగా దాటించాడు.
ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. భారీ వర్షాల సమయంలో వాగు దాటడం ప్రమాదకరంగా మారుతోందని, అక్కడ శాశ్వత వంతెన నిర్మించాలని స్థానికులు చాలాకాలంగా కోరుతున్నారు.
Comments
Loading comments...

