వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో నీటి సరఫరా వ్యవస్థలో పారదర్శక బిల్లింగ్ కోసం వాణిజ్య, బల్క్ కనెక్షన్లకు అత్యాధునిక ఆటోమేటిక్ రీడింగ్ మీటర్ల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ₹31.70 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...
