వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలం అల్లాపూర్, అంతారం తండాలో గర్భిణులకు సీమంతం నిర్వహించిన కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు కె.విజయలక్ష్మి.. పూలు, పండ్లతో కూడిన పోషకాల కిట్లను అందజేశారు.
పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆమె పేర్కొనగా, ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

