Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీపై దాడి కేసులో భర్తకు జైలు

Follow Udayam on Google
dineshkumar Sep 18, 2026 6:57 PM చిత్తూరుGeneral
గర్భిణీపై దాడి కేసులో భర్తకు జైలు - Udayam
గర్భిణీపై దాడి చేసిన కేసులో భర్త ఎస్‌. బాబుకు చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2019లో చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో దాడి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.

Comments

G
Loading comments...