వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కాశీగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో రాజన్న గర్భగుడిని ముట్టుకోమని ప్రభుత్వం చెప్పింది..
ఇప్పుడు దానిమీద మాట తప్పుతుంది గర్భ గుడిని ముట్టుకుంటే చూస్తూ...ఊరుకొనే ప్రసక్తే లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
Comments
Loading comments...

