వార్తలకు తిరిగి వెళ్లండి

చీమలబావితండా నుంచి మాదాపురం ఎక్స్రోడ్డు వరకు కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దశాబ్దాలుగా సరైన రహదారి లేక తండా, విస్నూర్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బీటీ రోడ్డు నిర్మిస్తే రాకపోకలు సులభతరమై చిరకాల సమస్య పరిష్కారమవుతుందని వారు పేర్కొన్నారు. పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

