వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారుపాళ్యం మండలంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాలకు సహకరిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదులు వచ్చినప్పుడే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, సీజ్ చేసిన గ్రానైట్ను తిరిగి అక్రమంగా తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.
Comments
Loading comments...
