వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు 72 ఏళ్ల వయసులో యూరప్లోనే అత్యంత ఎత్తైన 5,642 మీటర్ల మౌంట్ ఎల్బ్రస్ వెస్ట్ పీక్ను ఈ నెల 14న విజయవంతంగా అధిరోహించారు.
అదే రోజు ఆయన మనవడు అనురాగ్ పోకూరి 17 ఏళ్ల వయసులో ఎల్బ్రస్ వెస్ట్ పీక్తోపాటు 5,621 మీటర్ల ఈస్ట్ పీక్ను అధిరోహించి ప్రత్యేకంగా నిలిచాడు.
Comments
Loading comments...

