Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనాథాశ్రమంలో ఘనంగా వివాహం

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:42 AM అమరావతిGeneral
అనాథాశ్రమంలో ఘనంగా వివాహం - Udayam
బహదూర్‌పల్లి అనాథాశ్రమంలో పెరిగిన భవాని అనే యువతి వివాహం గురజాలకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది. నిర్వాహకులు తల్లిదండ్రుల స్థానంలో నిలిచి కన్యాదానం చేయడంతో పాటు నవవధువుకు స్వర్ణాభరణాలు, గృహోపకరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను పసుపు-కుంకుమగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...