వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర కళాకారుల అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారు జానపద కళల ప్రాధాన్యతను వివరించారు.
ఈరు పోషమల్లు ఆధ్వర్యంలోని ఒగ్గు కళాకారుల బృందం జానపద గీతాలు, ఒగ్గు కథలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Comments
Loading comments...

