వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు గ్రామీణ ప్రాంతాల కంటే అధ్వానంగా మారాయి. రోడ్లపై మట్టి తేలడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కమలానగర్, సాకేత్ నగర్, మారుతినగర్, ఎంఐజి కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

