వార్తలకు తిరిగి వెళ్లండి

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సర్పంచుల సంఘం JAC–2026 ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల సమావేశానికి మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్య, రైతుబంధు, సాగునీరు తాగునీరు పాఠశాలల్లో సౌకర్యాలు వంటి ఏ సమస్య వచ్చినా ప్రజలు ముందుగా సర్పంచ్నే ఆశ్రయిస్తారని తెలిపారు.
రాష్ట్రానికి సచివాలయం ఎలాగో గ్రామానికి గ్రామ సచివాలయం అలాంటిదేనని పేర్కొన్నారు.
Comments
Loading comments...

