వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న మన్నెగూడెం పంచాయతీ కార్యదర్శి మహేష్, విద్యుత్ శాఖ లైన్మెన్ సంపత్లను గ్రామ సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి, ఉపసర్పంచ్ తేలు రాజేందర్ ఘనంగా సన్మానించారు.
గ్రామంలో నిరంతరం నిస్వార్థంగా సేవలు అందించినందుకు ఈ అవార్డులు లభించాయని తెలిపారు. గ్రామ నాయకులు మనోజ్, శంకర్, అంకుష్, ప్రవీణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

