వార్తలకు తిరిగి వెళ్లండి

సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణం, అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రజల సొంతింటి ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

