వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో మృతి చెందిన నర్సు శిరీష కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఐటీయూ నాయకులు నబి, కృష్ణ డిమాండ్ చేశారు. శిరీష మృతి ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ డిమాండ్లతో మంగళవారం ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు కోరారు.
Comments
Loading comments...

