Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో MEO తనిఖీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 6:12 PM నెల్లూరుGeneral
ప్రభుత్వ పాఠశాలల్లో MEO తనిఖీ - Udayam
అనంతసాగరం మండలంలోని కామిరెడ్డిపాడు, చిలుకమర్రి ఉన్నత పాఠశాల, మంగుపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ-1 ఓరుగంట నారాయణ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఏ పరీక్షను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.

Comments

G
Loading comments...