వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 22ఏపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించడంతో మంత్రి శ్రీధర్బాబు స్పందించారు.
22ఏపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. బీఏసీలో ఈ అంశానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సభను అడ్డుకోవడం సరికాదన్నారు.
Comments
Loading comments...

